ಬಿಪಿನ್ ರಾವತ್ (Bipin Rawat) ಅವರ ನಿಧನಕ್ಕೆ ಸಂಬಂಧಿಸಿದ ಸೋಶಿಯಲ್ ಮೀಡಿಯಾ ಪೋಸ್ಟ್ಗಳಿಗೆ ಕೆಲವು ಮುಸ್ಲಿಮರು ಖುಷಿಯ ಎಮೋಜಿಗಳನ್ನು ಕಮೆಂಟ್ ಮಾಡಿದ್ದನ್ನು ಖಂಡಿಸಿ ಅಲಿ ಅಕ್ಬರ್ ಅವರು ಈ ನಿರ್ಧಾರ ತೆಗೆದುಕೊಂಡಿದ್ದರು. ಮುಸ್ಲಿಂ ಧರ್ಮದಲ್ಲಿನ ನಂಬಿಕೆಗಳನ್ನು ಕೈ ಬಿಡುವುದಾಗಿ ಅವರು ತಿಳಿಸಿದ್ದರು. ಇದೀಗ ಅಧಿಕೃತವಾಗಿ ಹಿಂದೂ ಧರ್ಮಕ್ಕೆ ಮತಾಂತರಗೊಂಡಿದ್ದಾರೆ.
ఈ సందర్భంగా అలీ అక్బర్ మాట్లాడుతూ.. ఇకపై తాను ముస్లింను కానని డిసెంబర్ 10న తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తనకు ఏ మతమూ లేదని, కేవలం భారతీయుడినని స్పష్టం చేశారు. ఇక నుంచి రామసింహన్గా పిలవండని పిలుపు నిచ్చారు. ఈ గురువారం ఈయన అధికారికంగా మతం మారారు. కేరళలోని హిందూ సేవా కేంద్ర వ్యవస్థాపకుడైన ప్రతీష్ విశ్వనాథ్ సమక్షంలో శుద్ది కార్యక్రమం ద్వారా హిందూ మతంలోకి మారినట్టు తెలిపారు. హిస్టరీ రిపీట్ అవుతోంది. అలీ అక్బర్ ఇకపై రామసింహన్ అని క్యాప్షన్ ఇచ్చారు. ఈయన తన భార్య లూసీయమ్మతో కలిసి హిందూ మతం స్వీకరించారు. వీళ్లిద్దరు శాస్త్రోక్తంగా హోమాది క్రతువు నిర్వహించి హిందువులుగా మారారు. (Twitter/Photo)
ಪೂಜೆಯಲ್ಲಿ ಭಾಗಿಯಾಗುವುದರ ಮೂಲಕ ಅಕ್ಬರ್ ಅಲಿ ಅಧಿಕೃತವಾಗಿ ಹಿಂದೂ ಧರ್ಮಕ್ಕೆ ಮತಾಂತರಗೊಂಡಿದ್ದಾರೆ. ಡಿಸೆಂಬರ್ 10 2020ರಂದು ‘ಹುಟ್ಟಿನಿಂದ ನಾನು ಪಡೆದ ಗುರುತನ್ನು ಇಂದು ತ್ಯಜಿಸುತ್ತಿದ್ದೇನೆ. ಇಂದಿನಿಂದ ನಾನು ಮುಸ್ಲಿಂ ಅಲ್ಲ. ಇಂದಿನಿಂದ ನಾನು ಭಾರತೀಯ. ಭಾರತದ ವಿರುದ್ಧ ನಗುವ ಎಮೋಜಿಗಳನ್ನು ಪೋಸ್ಟ್ ಮಾಡಿದ ಜನರಿಗೆ ಇದೇ ನನ್ನ ಉತ್ತರ’ ಎಂದು ಅಲಿ ಅಕ್ಬರ್ ಹೇಳಿದ್ದರು.