ఫేక్ డాక్యుమెంట్ల ద్వారా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఇలా కొంత మంది అర్హత లేకుండా పీఎం కిసాన్ ప్రయోజనాలు పొందుతున్నారనే విషయాన్ని ఆయా ప్రభుత్వాలు గుర్తించాయి. వీరందరూ డబ్బులు వెనక్కి చెల్లించాల్సి ఉంటుంది. లేదంటే జైలుకు వెళ్లాల్సి రావొచ్చు. అందువల్ల అర్హత లేకపోతే మాత్రం ఈ స్కీమ్కు దూరంగా ఉండటం ఉత్తమం.